1000963277

హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. “PM Compromised” 100 అడుగుల బ్యానర్‌తో ఆందోళన

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఖైరతాబాద్ (హైదరాబాద్ సెంట్రల్) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు Motha Rohith Mudiraj ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. బషీర్‌బాగ్‌లోని Babu Jagjivan Ram విగ్రహం వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ, అక్కడి నుండి Jawaharlal Nehru విగ్రహం వరకు సాగి చివరకు అబిడ్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర […]

Continue Reading
IMG-20260315-WA0008

ఎల్లారెడ్డిలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. సర్పంచ్ పల్లె నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామంలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
1000963407

వర్ని మండలంలో వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సీసీడీ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే Pocharam Srinivas Reddy పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్ పురం వాస్తవ్యులు శ్రీ రెడ్డి చిన్న వీర్రాజు గారి మనవడు శైలేంద్ర వివాహ విందుకు హాజరై నూతన వధూవరులు శైలేంద్ర – ఉమామహేశ్వరి దంపతులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దాంపత్య జీవితం […]

Continue Reading
IMG_20260314_140012-1

ఎల్లారెడ్డిలో పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ఎల్లారెడ్డి మండలంలో పకడ్బందీగా ఏర్పాట్లు: ఎంఈఓ రాజులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎస్ఐ మహేష్ ఎల్లారెడ్డి: మండల వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన తెలుగు మొదటి పేపర్ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) రాజులు వెల్లడించారు. అధికారుల […]

Continue Reading

ఎల్లారెడ్డిలో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు

ఎల్లారెడ్డి: మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. శనివారం జరిగిన  పదవ తరగతి తొలి పరీక్ష (తెలుగు – మొదటి పేపర్)ను విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహాయం… జామెంట్రీ బాక్స్‌ల పంపిణీ

వర్ని: పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయంగా లయన్స్ క్లబ్ మరియు మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జామెంట్రీ బాక్స్‌లు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని వర్ని, వడ్డేపల్లి, శ్రీనగర్, సత్యనారాయణపురం పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వర్ని అధ్యక్షుడు నాగేష్ అతిమల, మాదాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, లయన్స్ క్లబ్ కార్యదర్శి శివరాజు, కోశాధికారి భాస్కర్ తదితరులు […]

Continue Reading
WhatsApp-Image-2026-03-14-at-16.40.23-1

గ్రామీణ రహదారులపై ఎమ్మెల్యే తోట సమీక్ష… సురక్షిత రహదారులే లక్ష్యం

జుక్కల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చెడు స్థితిలో ఉన్న రహదారులను గుర్తించి మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి […]

Continue Reading
650095655_122210980256332062_6981338321238431344_n

బిచ్కుంద ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

రంజాన్ పర్వదినం ఐక్యతకు, సహనానికి మరియు సేవాభావానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం వారితో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. మైనారిటీల సంక్షేమమే ధ్యేయం అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల […]

Continue Reading
650517096_4463885973842401_9088280767903677181_n

బిచ్కుందలో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద MPDO కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఎమెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబ ఆడబిడ్డల పెళ్లి భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. అర్హులైనవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో షెట్లూర్ సర్పంచ్ కాళోజి విట్టాల్,  స్థానిక ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Continue Reading

కామారెడ్డికి ఇండస్ట్రియల్ కారిడార్? కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకట రమణ రెడ్డి దేశ రాజధాని New Delhiలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి Bhupathiraju Srinivasa Varmaను కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత శాఖలు, Ministry of Micro, Small and Medium Enterprises (ఎంఎస్ఎంఈ)తో సమగ్ర […]

Continue Reading