మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ అడ్డంకి: భాజపా నేతల ఆగ్రహం
బాన్సువాడ, ఏప్రిల్ 18: మహిళలను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘నారీశక్తి వందన్’ బిల్లుకు కాంగ్రెస్ కూటమి అడ్డుపడటం అత్యంత హేయమని భాజపా నాయకులు ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే, పార్లమెంటులో కాంగ్రెస్ కూటమి ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని నిరసిస్తూ శనివారం బాన్సువాడ మండల కేంద్రంలో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా వ్యతిరేక పార్టీ […]
Continue Reading