IMG_20260330_192953

​సింగీతం ‘మల్లయుద్ధం’.. హోరాహోరీగా కుస్తీ పోటీలు

మహ్మద్ నగర్ (సింగీతం): కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం సింగీతం గ్రామంలో ఆదివారం కుస్తీ పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. గ్రామంలో ఏటా నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మల్ల యోధులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ​గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దల […]

Continue Reading

వెంకటాపూర్‌లో వైభవంగా బోనాల ఉత్సవాలు

ఎల్లారెడ్డి, మార్చి 29 (V59 న్యూస్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పంగిడి మైసమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మహిమాన్విత తల్లిగా పేరుగాంచిన అమ్మవారికి గ్రామస్తులు అత్యంత వైభవంగా బోనాలు సమర్పించారు. ఏటా నిర్వహించే ఈ వేడుకను ఈసారి కూడా గ్రామస్థులందరూ ఐక్యమత్యంతో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ​భక్తి పారవశ్యం.. ఆటపాటల కోలాహలం: ఆదివారం ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. మహిళలు […]

Continue Reading

​స్కూల్ లో సాంబార్ బువ్వ తిన్న కామారెడ్డి కలెక్టర్ సాంగ్వాన్ సాబ్

జుక్కల్ కేజీబీవీలో ఆశిష్ సాంగ్వాన్ సందడి.. పిల్లల పక్కన కూర్చుని ముచ్చట్లు! ​జుక్కల్, మార్చి 20 (V59 News): మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు శుక్రవారం నాడు జుక్కల్ మండలంలో గట్టిగ పర్యటించిండ్రు. ‘ప్రజాపాలన’ ఎట్ల నడుస్తుంది? సర్కారు పనులు ఎక్కడి దాకా వచ్చినయి? అని తెలుసుకునేందుకు సబ్ కలెక్టర్ కిరణ్మయి గారితోని కలిసి ఊర్లల్ల తిరిగిన్రు. ​ఇందిరమ్మ ఇండ్లు జల్దీ పూర్తి కావాలె! ​ముందుగాల జుక్కల్ మండలంలో కడుతున్న ఇందిరమ్మ ఇండ్ల […]

Continue Reading
dr-rajkumar-live

బీటెక్ విద్యార్థిని నందిని ఆత్మహత్యపై డా. రాజ్‌కుమార్ జాదవ్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ (మేడిపల్లి), V59 News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని బానోత్ నందిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర లైవ్ అధ్యక్షులు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తూ, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఒక గిరిజన బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన డా. రాజ్‌కుమార్: ఘటన విషయం తెలియగానే డాక్టర్ రాజ్‌కుమార్ […]

Continue Reading
IMG-20260316-WA0021

బెల్టు షాపులు ఎత్తివేయాలని వెల్లుట్ల గ్రామస్తుల వినతి

మద్యం విక్రయాలతో యువత పెడదారి: గ్రామంలో అశాంతి ​ఎల్లారెడ్డి (Yellareddy), మార్చి 16: గ్రామాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని, బెల్టు షాపులను (Belt Shops) తక్షణమే మూసివేయాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామస్థులు సోమవారం ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ షకీర్ అహ్మద్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ​నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు ఈ సందర్భంగా వెల్లుట్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల నిర్వాహకులు నిబంధనలకు […]

Continue Reading
IMG_20260316_132713

Madan Mohan Rao Yellareddy: ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గానికి రూ. 18.10 కోట్ల నిధులు!

ఎల్లారెడ్డి, మార్చి 16: ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తాజాగా రూ. 14.50 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషితో గత వారం రోజుల్లోనే మొత్తం రూ. 18.10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​మండలాల […]

Continue Reading

నాగార్జున సాగర్ గడ్డపై అభివృద్ధికి అడ్డుతగులుతున్న కాంగ్రెస్ నేతలు : మాజీ ఎమ్మెల్యే నోముల ఫైర్

గుర్రంపోడ్, మార్చి 16: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే ముఖ్యమని భావిస్తున్న అధికార పార్టీ నాయకుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. తీనేపల్లిలో ‘మహిళా శక్తి’కి బ్రేక్! గుర్రంపోడ్ మండలం తీనేపల్లి గ్రామంలో మహిళల కోసం మంజూరైన ‘మహిళా శక్తి’ భవన నిర్మాణాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీలో గ్రామ కంఠం […]

Continue Reading
651719777_1499952178356030_5248085922388014993_n

తండాలకు గోదావరి జలాలు… రైతులతో కలిసి పూజలు చేసిన కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్, మార్చి 15: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి రఘునాథపల్లి మండలం మంగలి బండ తండాకు కాలువ ద్వారా గోదావరి జలాలు చేరడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలువలో ప్రవహిస్తున్న నీటికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల రైతులకు యాసంగి పంట పూర్తయ్యే వరకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని […]

Continue Reading
IMG-20260315-WA0014

ఎల్లారెడ్డి : లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం..

హైదరాబాద్ నుంచి వచ్చి అదృశ్యం… రాపిడో డ్రైవర్ కోసం కుటుంబం ఆందోళన ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన ఎల్లారెడ్డి మండలంలో కలకలం రేపింది. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్ (30) శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. అక్కడి నుంచి తన బావమరిది ప్రసాద్‌తో కలిసి నిజాంసాగర్ బస్సులో ఎల్లారెడ్డికి బయలుదేరాడు. లింగంపేట వద్ద ప్రసాద్ బస్సు దిగగా, దుర్గేందర్ మాత్రం ఎల్లారెడ్డికి వస్తున్నానని కుటుంబ […]

Continue Reading

మనసును ప్రశాంత పరిచే ‘రామనామం’: కలియుగంలో తారక మంత్రం ప్రాముఖ్యత ఇదే!

ఆధ్యాత్మిక డెస్క్: “రామ” అనే రెండు అక్షరాల నామంలోనే అనంతమైన శక్తి దాగి ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, కలియుగంలో మానవుడు ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి, అశాంతికి రామనామం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. రామనామ జపం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది మనసును నిర్మలం చేసే ఒక సాధన. రామ నామ విశిష్టత రామనామాన్ని ‘తారక మంత్రం’ అని పిలుస్తారు. తారక అంటే ‘తరింపజేసేది’ అని అర్థం. అంటే సంసార సాగరం నుంచి, […]

Continue Reading