సింగీతం ‘మల్లయుద్ధం’.. హోరాహోరీగా కుస్తీ పోటీలు
మహ్మద్ నగర్ (సింగీతం): కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం సింగీతం గ్రామంలో ఆదివారం కుస్తీ పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. గ్రామంలో ఏటా నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మల్ల యోధులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దల […]
Continue Reading