650224218_1481374543554216_4775914351687829977_n

ఉద్యమకారులకు గుడ్ న్యూస్… కాంగ్రెస్ హామీల అమలుకు కీలక అడుగు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో భేటీ అయి ఉద్యమకారుల సంక్షేమంపై కీలక చర్చలు జరిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మహిళలు మరియు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం […]

Continue Reading

ఎల్లారెడ్డిలో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు

ఎల్లారెడ్డి: మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. శనివారం జరిగిన  పదవ తరగతి తొలి పరీక్ష (తెలుగు – మొదటి పేపర్)ను విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహాయం… జామెంట్రీ బాక్స్‌ల పంపిణీ

వర్ని: పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయంగా లయన్స్ క్లబ్ మరియు మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జామెంట్రీ బాక్స్‌లు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని వర్ని, వడ్డేపల్లి, శ్రీనగర్, సత్యనారాయణపురం పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వర్ని అధ్యక్షుడు నాగేష్ అతిమల, మాదాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, లయన్స్ క్లబ్ కార్యదర్శి శివరాజు, కోశాధికారి భాస్కర్ తదితరులు […]

Continue Reading
WhatsApp-Image-2026-03-14-at-16.40.23-1

గ్రామీణ రహదారులపై ఎమ్మెల్యే తోట సమీక్ష… సురక్షిత రహదారులే లక్ష్యం

జుక్కల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చెడు స్థితిలో ఉన్న రహదారులను గుర్తించి మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి […]

Continue Reading
650409791_1499237825094132_4899579309134646452_n

1ఎల్ కాలువకు నిరంతర నీటి విడుదల చేయాలి: కడియం శ్రీహరి

తీగరం–హిమ్మత్‌నగర్ మధ్య 1ఎల్ కాలువ పరిశీలన ఏప్రిల్ 10 వరకు నీటి విడుదల కొనసాగించాలి.. అధికారులకు ఆదేశం స్టేషన్ ఘనపూర్, మార్చి 14: ఆయకట్టు పరిధిలోని పంట పొలాలకు సాగునీరు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. శనివారం జఫర్‌గడ్ మండలం తీగరం–హిమ్మత్‌నగర్ గ్రామాల మధ్య ఉన్న 1ఎల్ కాలువను ఆయన సాగునీరు పారుదల శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువ ప్రస్తుత […]

Continue Reading
WhatsApp-Image-2026-03-14-at-13.30.33

బాల హనుమాన్‌ను దర్శించుకున్న నీలం మధు

ఢిల్లీ హనుమాన్ మందిరంలో నీలం మధు ప్రత్యేక పూజలు న్యూఢిల్లీ: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో ఆధ్యాత్మిక పర్యటన చేశారు. న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్, కన్నాట్ ప్లేస్‌లో వెలసిన అత్యంత ప్రాచీన హనుమాన్ మందిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాల హనుమాన్‌ను దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో […]

Continue Reading
650095655_122210980256332062_6981338321238431344_n

బిచ్కుంద ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

రంజాన్ పర్వదినం ఐక్యతకు, సహనానికి మరియు సేవాభావానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం వారితో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. మైనారిటీల సంక్షేమమే ధ్యేయం అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల […]

Continue Reading
650517096_4463885973842401_9088280767903677181_n

బిచ్కుందలో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద MPDO కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఎమెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబ ఆడబిడ్డల పెళ్లి భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. అర్హులైనవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో షెట్లూర్ సర్పంచ్ కాళోజి విట్టాల్,  స్థానిక ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Continue Reading

కామారెడ్డికి ఇండస్ట్రియల్ కారిడార్? కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకట రమణ రెడ్డి దేశ రాజధాని New Delhiలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి Bhupathiraju Srinivasa Varmaను కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత శాఖలు, Ministry of Micro, Small and Medium Enterprises (ఎంఎస్ఎంఈ)తో సమగ్ర […]

Continue Reading